Home » #TSAssembly
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది చివరిలోగా జరగనున్న అసెంబ్లీ సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం భారత ఎన్నికల కమిషన్ సమాయత్తమైంది. ఈ ఏడాది డిసెంబరు నెలలోగా ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారుల బృందం ఈ నెల
నేడు ఉభయ సభల్లో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ జరిగింది. బిల్లుపై చర్చకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. అనంతరం బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. బడ్జెట్ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి.