Home » TSPSC New Chairman
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషనర్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకం అయ్యారు.
మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గోదావరిఖని ఏఎస్పీ గా కెరీర్ ప్రారంభించారు. 2017 నుంచి 2022 డిసెంబర్31 వరకు తెలంగాణ డీజీపీ గా పనిచేశారు.