-
Home » TSPSC Praveen
TSPSC Praveen
TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నలుగురు నిందితులకు జ్యుడిషియల్ కస్టడీ
నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, డాక్య నాయక్, రాజేశ్వర్ లకు 14రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది నాంపల్లి కోర్టు. దాంతో పోలీసులు వారిని చంచల్ గూడ జైలుకి తరలించారు.
TSPSC Paper Leak : TSPSC పేపర్ లీక్ కేసు.. వారికి ఎఫీషియన్సీ టెస్ట్
ఇప్పటివరకు గ్రూప్-1 పరీక్ష రాసిన 40మందిని విచారించిన సిట్ అధికారులు.. వీరికి పరీక్ష రాసే సామర్థ్యం ఉందా లేదా అని ఎఫీషియన్సీ టెస్ట్ నిర్వహించారు.(TSPSC Paper Leak)
TSPSC Paper Leak : ఈసారైనా నోరు విప్పుతారా? ఆ నలుగురు నిందితులే సిట్ కస్టడీకి
నిందితులు సమాచారం ఇవ్వలేదని, పేపర్ లీక్ లో జరిగిన చైన్ ప్రాసెస్ పై నిందితులు నోరు మెదపలేదని సిట్ అధికారులు తెలిపారు.(TSPSC Paper Leak)
TSPSC Paper Leak : TSPSC పేపర్ లీక్ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలపై సిట్ ఆరా
TSPSC క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో రెండో రోజూ విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. 9మంది నిందితులను సిట్ ప్రశ్నించింది. నిందితుల నుంచి పలు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది.
TSPSC Paper Leak : AE పేపర్ ఒక్కటేనా? ఇంకా లీక్ అయ్యాయా? TSPSC పేపర్ లీక్లో విచారణ వేగవంతం
సిస్టమ్ ఐపీ ఎలా మార్చారు? డైనమిక్ పాస్ వర్డ్ ఎలా క్రియేట్ చేశారు? గతేడాది జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ కూడా లీక్ చేశారా? ఏఈ(అసిస్టెంట్ ఇంజినీర్) పేపర్ కాకుండా ఇంకా వేరే పేపర్లను ఎవరికైనా పంపారా? క్వశ్చన్ పేపర్ ని రేణుక ఎవరెవరికి ఇచ్చ
Bandi Sanjay : వాళ్లు బీజేపీ కాదు బీఆర్ఎస్.. బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండానే ఉద్యోగం ఇచ్చారా-బండి సంజయ్
టీఎస్ పీఎస్ సీ క్వశ్చన్ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. నిందితురాలు రేణుక తల్లి, అన్న బీఆర్ఎస్ నాయకులు అని ఆయన ఆరోపించారు. క్వశ్చన్ పేపర్ లీకేజీకి బీజేపీతో సంబంధం ఏంట�
TSPSC Paper Leak : 5 పేపర్లు కొట్టేసిన ప్రవీణ్.. TSPSC పేపర్ లీక్ కేసు విచారణలో కీలక విషయాలు
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్ సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో దర్యాఫ్తు వేగవంతం చేసింది సిట్. ఈ కేసులో ప్రవీణ్ 5 పేపర్లను కంప్యూటర్ నుంచి తీసుకున్నట్లు గుర్తించారు. మరోవైపు ప్రవీణ్ కోసం రాజశేఖర్.. సిస్టమ్ లో మార్పులు చేసిన�
TSPSC Paper Leak : TSPSC క్వశ్చన్ పేపర్ లీక్ వెనుక కుట్ర ఉంది-మంత్రి తలసాని సంచలన ఆరోపణలు
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. టీఎస్ పీఎస్ సీ క్వశ్చన్ పేపర్ లీక్ వెనుక కుట్ర కోణం ఉందన్నారు. ఈ కుట్రను సిట్ బయటకు తీయాలన్నారు. ఈ వ్యవహారంలో ఎంత పెద్ద వాళ్లున్నా వదిలేది లేదని మంత్రి తేల్చి చెప్పారు.(TSPSC Paper Leak)