Home » TSRTC
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సంక్రాంతికి ఊరెళ్లే ప్రయాణికులు రాను పోను ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
కొత్త సూపర్ లగ్జరీ బస్సులకు సాంకేతికతను జోడించారట. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సుల్లో ట్రాకింగ్ సిస్టంతో పాటు పానిక్ బటన్ సదుపాయం కల్పించి, వాటిని టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూంనకు అనుసంధానం చేస్తారు. ప్రయాణికులకు ఇబ్బందులు
అయ్యప్ప స్వామి భక్తులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. శబరిమలకు రాయితీపై ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. డిసెంబర్, జనవరి నెలలో అయ్యప్ప స్వామి భక్తులు పవిత్ర మాల ధారణతో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి శబరిమల వెళ్లి రావడం ఆనవాయ
సంక్రాంతి పర్వదినం సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 7 నుంచి 15వ తేదీ వరకు ప్రయాణీకులకోసం 4,233 స్పెషల్ బస్సు సర్వీసులు నడపాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. వీటిలో 585 బస్సు సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ల సౌకర్యం కల్పించార�
హైదరాబాద్, దిల్షుక్నగర్ వద్ద నవంబర్ 1న ఆర్టీసీ బస్సులోంచి కింద పడ్డ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. తీవ్ర గాయాలపాలైన యువతికి నెల రోజులుగా చికిత్స అందించినప్పటికీ ప్రాణాలు కోల్పోయింది.
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో భాగంగా చివరిదైన మూడో టీ20 మ్యాచ్ ఈరోజు రాత్రి హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. అయితే అభిమానుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
తెలంగాణ ఆర్టీసీ అద్భుతమైన ఆఫర్లు తీసుకొచ్చింది. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ సందర్భంగా 12 రోజుల పాటు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ఆగస్టు 15వ తేదీన పుట్టిన చిన్నారులందరికీ వారికి 12ఏళ్ల పాటు రాష్ట్రంలోని అన్ని సిటీ బస్స�
హైదరాబాద్ రోడ్లపై కొత్త ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టబోతున్నాయి. ఫేమ్-2 పథకం కింద 300 బస్సులు తీసుకోనేందుకు టీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ నుంచి ఈ వాహనాలు కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ.500 కోట్లను చెల్లించనుంది.
తిరుపతి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. బస్సు రిజర్వేషన్ సమయంలో శ్రీవారి దర్శనం టికెట్ను కూడా బుక్ చేసుకునే సదుపాయం కల్పించనుంది. ఆగస్టు 1 నుంచి ఈ విధానం అమల్లోకి తీసుకురానున్నట్టు ఆర్టీసి అధికారులు తెలిపా�
ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణకు ప్రతిరోజు వెయ్యిమందికి ఆర్టీసీ ద్వారా దర్శనం కల్పించనున్నామని తెలిపారు. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం సౌకర్యవంతం అన్నారు. సంస్థను లాభాల బాటలో తీసుకొచ్చేందుకు ఇలాంటి మరెన్నో కార్�