Home » TTD 300 Rs Tickets
Tirumala శ్రీవారి దర్శనానికి రూ. 300 ప్రత్యేక దర్శనం కోటా టికెట్లను టీటీడీ మే 21 శనివారం విడుదల చేయనుంది.
తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రోజుకు 13,000 చొప్పున 300రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేసింది టీటీడీ.