Home » TTD Chairman Bhumana Karunakar Reddy
రథసప్తమి సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకొనేందుకు భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు పోటెత్తారు. భక్తులు స్వామివారి దివ్య రూపాన్ని దర్శించుకుని పారవశ్యంలో తేలియాడుతున్నారు.
చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే మరో చిరుత బోనులో చిక్కింది. లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సమీపంలో ఇది చిక్కినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఏడాది అధికమాసం కావడంతో స్వామివారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తోంది టీటీడీ పాలక మండలి. వార్షిక బ్రహ్మోత్సవాలకు శ్రీవారికి సియం జగన్ మోహన్ రెడ్డి పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు.