Home » TTD chairman YV Subba Reddy
తిరుమలలో ప్రొటోకాల్ వివాదం చెలరేగిది. వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు.. టీటీడీ ఛైర్మన్ పై మండిపడ్డారు. టీటీడీ.. వైసీపీ ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదని, కనీసం గౌరవం కూడా ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. ఇదేనా మాకిచ్చే గౌరవం అని ఆయన ధ్వజమెత్తారు.
కొత్త పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పోటీ చేయవచ్చు. ఎన్ని పార్టీలు వచ్చినా ఏపీలో మాత్రం వైసీపీదే అధికారం అని వైవీ సుబ్బారెడ్డి తేల్చి చెప్పారు. తమ సంక్షేమ పథకాలే జగన్ ను మళ్లీ సీఎంని చేస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి శనివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్లను కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు టీటీడీ నుంచి ముఖ్య గమనిక. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించి రావాలని టీటీడీ సూచించింది.
తిరుమలలో ప్రైవేట్ సంస్ధల ఆధ్వర్యంలో నడిచే హోటళ్లు, రెస్టారెంట్లు యధావిధిగా నడుస్తాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టంచేశారు. ఈరోజు ఆయన తిరుమలలో అన్నప్రసాద భవనం కమాండ్ కంట
అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యక్షంగా వీక్షించిన, తాకిన అనుభూతి కలిగేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ క్యాలెండర్లను ముద్రించినట్టు టీటీడీచైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు
తిరుమల ఘాట్ రోడ్లు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తిరుమల ఎగువ ఘాట్ రోడ్ తీవ్రమైన కోతకు గురైంది.
కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని ఛైర్మన్ వైవి. సుబ్బారెడ్డి పరిశీలించారు. గత 25 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా భారీగా బండరాళ్లు రోడ్డుపై పడ్డాయని...
కార్తీకమాసం సందర్భంగా ఈ నెల 22వ తేదీ బెంగుళూరులో టీటీడీ నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవానికి హాజరు కావాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రి బసవ రాజ్ బొమ్మైని ఆ
శ్రీవారి భక్తులకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలో భక్తుల సంఖ్య పెంచనున్నట్లు వెల్లడించారు.