-
Home » TTD temple
TTD temple
2024లో తిరుమల శ్రీవారిని ఎంతమంది భక్తులు దర్శించుకున్నారో తెలుసా..? హుండీ ఆదాయం ఎంతంటే?
కలియుగ దైవంగా పేరుగాంచిన తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ప్రతీరోజూ తిరుమల కొండపైకి ..
శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు
తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు, గౌరవ సలహాదారుడు రమణ దీక్షితులు స్పందించారు.
తిరుమలపై ఈవో శ్యామలరావు సంచలన వ్యాఖ్యలు
టీటీడీ ఈవోగా శ్యామలరావు బాధ్యతలు చేపట్టి నెలరోజులు పూర్తయింది.
శ్రీవారి లడ్డూకి పూర్వవైభవం తీసుకొస్తాం.. త్వరలోనే హోటల్స్కు కొత్త పాలసీ.. : టీటీడీ ఈవో శ్యామలరావు
టీటీడీ ఈవోగా శ్యామలరావు బాధ్యతలు చేపట్టి నెలరోజులు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలపై ప్రస్తావించారు.
Tirumala: శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాల తేదీలు
తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు సంబంధించిన తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఆగస్టు 7న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
TTD Temple: శాస్త్రోక్తంగా శ్రీవారి మెట్టు నడకదారి పునఃప్రారంభం
శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని గురువారం ఉదయం టీటీడీ చైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పునఃప్రారంభించారు. ఈ మార్గంలో భక్తులను తిరుమలకు అనుమతించి..
TTD Temple: శ్రీవారి ఆలయంలో శ్రీ శుభకృత్నామ సంవత్సర ఉగాది ఆస్థానం
నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 2వ తేదీ శనివారం శ్రీ శుభకృత్నామ సంవత్సర ఉగాది ఆస్థానం ఘనంగా జరుగనుంది.
Sri Ramanavami 2022 : ఏప్రిల్ 10 నుండి ఒంటిమిట్ట కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు
కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 10 నుండి 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జేఈవో వీరబ్రహ్మం తెలిపారు.
TTD: భక్తులకు టీటీడీ విజ్ఞప్తి
తిరుపతి చేరుకుని శ్రీవారి సర్వదర్శనం కోసం ఎదురుచూసే భక్తుల కోసం టీటీడీ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్ట్యా మూడు లేదా నాలుగు రోజుల వేచి ఉండాల్సిన పరిస్థితి...
TTD Sarvadarshanam: సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభించిన టీటీడీ
సర్వదర్శనం నిమిత్తం టోకెన్ల జారీని ప్రారంభించింది టీటీడీ. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాస వసతి సముదాయాలు, గోవిందరాజ స్వామి సత్రాల వద్ద టోకెన్లు ఇస్తుండటంతో కౌంటర్ల వద్ద జనం బారులు..