Home » TTD
Tirumala Rush : టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు 24 గంటల తర్వాతే దర్శనం కలుగుతోంది. వసతి గదులు దొరక్క భక్తులు అవస్థలు పడుతున్నారు.
క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ తాగునీరు, ఆహారం అందిస్తోంది. నిజపాద దర్శనాలను పునః ప్రారంభించాలని భక్తులు కోరారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
భక్తుల రద్దీ ఆధారంగా టోకెన్ల కోటా పెంచే ఆలోచనలో టీటీడీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, గతంలో కోవిడ్ కారణంగా దివ్యదర్శనం టోకెన్లు టీటీడీ నిలిపివేసింది. మూడేళ్ల తర్వాత తిరిగి దివ్యదర్శనం టోకెన్లు ప్రవేశపెట్టింది.
తిరుమల తిరుపతి దేవస్థానంకు భక్తుల తాకిడి భారీగా పెరిగింది. కొన్ని నెలలుగా స్వామివారి మొక్కులు తీర్చుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో భారీగా నగదు, ఇతర విలువైన వస్తువులను స్వామ
తిరుమలలో ప్రొటోకాల్ వివాదం చెలరేగిది. వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు.. టీటీడీ ఛైర్మన్ పై మండిపడ్డారు. టీటీడీ.. వైసీపీ ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదని, కనీసం గౌరవం కూడా ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. ఇదేనా మాకిచ్చే గౌరవం అని ఆయన ధ్వజమెత్తారు.
తిరుమలలో చిన జీయర్ స్వామి మఠం సిద్ధమైంది.
శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మంగళవారం(మార్చి21,2023) శ్రీవారి టికెట్ల ఆన్ లైన్ కోటాను విడుదల చేయనుంది. జూన్ నెల ఆన్ లైన్ కోటా శ్రీవారి దర్శనం టికెట్లను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
శ్రీవాణి ఆన్ లైన్ కోటా టికెట్లను శనివారం(ఫిబ్రవరి25,2023) తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) విడుదల చేయనుంది. మార్చి, ఏప్రిల్, మే నెలల కోటా టికెట్లను శనివారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.
తిరుమల శ్రీవారి వర్చువల్ సేవా టికెట్లను టీటీడీ ఇవాళ (శుక్రవారం) విడుదల చేయనుంది. మార్చి నెల కోటాకు సంబంధించిన ఈ టిక్కెట్లను శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనుంది.