Home » tumakuru
Petrol Pump Fire : పెట్రోల్ బంకులో సెల్ ఫోన్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కూతురు చనిపోగా, తల్లి తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉంది.
‘ఆత్మనిర్భర్ భారత్’ ద్వారా దేశంలోనే సొంతంగా ఆయుధాలు, హెలికాప్టర్ల వంటివి తయారు చేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా హెచ్ఏఎల్ సంస్థ హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించబోతుంది. ఈ ఫ్యాక్టరీని ప్రధాని మోదీ జాతికి
పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణిని ఆస్పత్రిలో చేర్చుకోకుండా తిరిగి పంపించారు ప్రభుత్వాసుపత్రి వైద్యులు. దీంతో గర్భిణి ఇంట్లోనే కవలలకు జన్మనిచ్చింది. అయితే, అధిక రక్తస్రావం కావడంతో అక్కడే మరణించింది. కాస్సేపటికి కవలలు కూడా ప్రాణాలు కోల్పో
కర్ణాటకలో ఒక పెంపుడు చిలుక కనిపించకుండా పోయింది. ఆ చిలుకను కనిపెడితూ రూ.50 వేల బహుమతి ఇస్తామని ప్రకటించింది ఆ చిలుకను పెంచుకుంటున్న కుటుంబం. అంతేకాదు.. ఊరంతా ఫ్లెక్సీలతో దీనిపై ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు.
సామాజిక దూరమే శ్రీరామరక్ష. కరోనా మహమ్మారి ప్రారదోలాలంటే..సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ కొంత మంది ప్రజాప్రతినిధులు లెక్క చేయడం లేదు. ఇతరులకు మార్గదర్శకంగా ఉండాల్సిన నేతలు లాక్ డౌన్ నిబంధనలకు తూట్లు పొడుస్తున్�