Home » TV debate
బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రి ఎవరు అనేదిదానిపై ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. లిజ్ ట్రస్ వర్సెస్ భారత సంతతికి చెందిన రిషి సునక్ మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది.
లక్షద్వీవ్ కొత్త పాలనాధికారి ప్రఫుల్ ఖోడా పటేల్ లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్ (2021)ను తీసుకురావడాన్ని అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఓ టీవీలో జరిగిన చర్చలో పాల్గొని ఇంటికి వచ్చిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి (53) కన్నుమూశారు. హాట్ హాట్ గా సాగిన చర్చ కారణంగా..ఆయన తీవ్ర వత్తిడికి లోనై చనిపోయారనే ప్రచారం జరుగుతోంది. యశోద ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించారని �