ట్విటర్ కొత్త యజమాని ఎలాన్ మస్క్ సోమవారం ఉధ్యోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ట్విటర్ నుంచి తొలగింపుల ప్రక్రియ పూర్తయిందని, ఇక ఇంజనీరింగ్, సేల్స్ విభాగాల్లో చురుకైన వ్యక్తులను రిక్రూట్ చేసేందుకు చర్యలుచేపడుతున్నట్లు మస్క్ అన్నారు. అయితే, ప్
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ దిగ్గం ట్విట్టర్ (Twitter) కొత్త బాస్ బిలియనీర్ ఎలన్ మస్క్.. వేలాది మంది ట్విట్టర్ ఉద్యోగులను రోడ్డుపడేశాడు. రాజీనామా చేయకపోతే ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తానంటూ ట్విట్టర్ ఉద్యోగులను హెచ్చరించాడు. దాంతో ట్విట్టర్ ఉద్యోగుల�
సాన్ ఫ్రాన్సిస్కోలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో కొద్ది మంది ఉద్యోగులు భౌతికంగా హాజరు కాగా, కొంత మంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీటింగుకు హాజరయ్యారు. అయితే వీరిని ఉద్దేశించి మస్క్ ప్రసంగిస్తున్నారు. ఇంతలో వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నవారు ఒ�
గత బుధవారం మస్క్ ఉద్యోగులకు ఓ ఇమెయిల్ పంపించారు. అందులో .. ఉద్యోగులు అధిక సమయం కష్టపడాలని, వారానికి తక్కువలో తక్కువ 80గంటలు కష్టపడాలని సూచించాడు. గురువారం సాయంత్రంలోగా ఆన్లైన్ ఫారమ్ను పూర్తిచేసి సమ్మతం తెలపాలని, లేకుంటే కంపెనీని విడిచిపెట�
ట్విట్టర్ను సొంతం చేసుకున్న రెండు వారాల్లోనే మాస్క్ అనేక మార్పులు చేశారు. కొన్ని కీలక పదవుల్లో ఉన్న వారితో పాటు సగం మంది ఉద్యోగుల్ని తొలగించారు. అలాగే ఇంటి నుంచి పని చేస్తున్న వారిని ఆఫీసుకు రావాల్సిందిగా ఆదేశించారు. వీటికి అనుగుణంగానే ప�
ట్విటర్ ను మస్క్ హస్తగతం చేసుకున్న తరువాత అనేక మార్పులు చేస్తున్నారు. లక్ష్యాలకు అనుగుణంగా మార్పులు చేస్తున్న క్రమంలో తొలగించిన ఉద్యోగుల్లో కొంత మంది సేవలు తప్పనిసరని సంస్థ భావించినట్లు తెలుస్తోంది. అందుకే కొందరిని తిరిగి ఆఫీసుకు రావాలన
ట్విటర్ రోజుకు నాలుగు మిలియన్ల డాలర్లకు పైగా నష్టపోతుంది. ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సిబ్బంది తొలగింపు మినహా మరో అవకాశం కనిపించలేదు. తన కంపెనీ నుంచి తొలగించిన ప్రతీ ఒక్క ఉద్యోగికి మూడు నెలల వేతనం చెల్లింపులు చేస్తున్నాం. చట్టప్రకారం ఇవ్వ
గతకొద్దిరోజులుగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపడతామని, శుక్రవారం నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమవుతోందని ట్విటర్ ప్రతినిధులు పేర్కొంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఖర్చులను భారీగా తగ్గించుకొనే యోచనలోభాగంగా 7,500 మందిలో దాదాపు 3,700 మంది ఉద్యోగులు తమ ఉద�
ట్విట్టర్ ఉద్యోగులకు ఆ సంస్థ నూతన అధినేత ఎలన్ మస్క్ షాక్ ఇవ్వబోతున్నారు. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ పద్ధతిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే దీన్ని అమలుచేయబోతున్నారు.
ప్రపంచ బిలియనీర్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మైక్రోసాఫ్ట్ బ్లాగ్ ట్విట్టర్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత తొలిసారిగా ట్విట్టర్ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు.