Home » Twitter India
ప్రస్తుతం భారత్ లో అటు అధికార పక్షం,ఇటు విపక్షం నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సోషల్ మీడియా దిగగ్జ సంస్థ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత దేశంలో కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా ఓ డైరెక్టర్ను నియమించరాదని ట్విటర్ నిర్ణయించింది.
సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విటర్ ఎట్టకేలకు దిగొచ్చింది.
2019 సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. మే 19తో చివరి దశ పోలింగ్ ముగియనుంది. మే 23న ఎన్నికల ఫలితాల కోసం అన్ని రాజకీయ పార్టీలతో పాటు దేశ ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.