Home » Twitter
ఒక్కోసారి చిన్న పిల్లలు చేసే సాహసాలు అబ్బురపరుస్తాయి. ఓ మహిళను కాపాడటానికి ఓ బాలుడు తన ప్రాణాలు సైతం లెక్క చేయలేదు. చివరికి అతను అనుకున్నది సాధించి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. ఇంతకీ అతను చేసిన సాహసం ఏంటి?
తల్లిదండ్రులు పిల్లల్ని కనిపెట్టుకుని ఉండకపోతే ఎలాంటి సాహసాలైనా చేసేస్తారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. 27 అంతస్తుల భవనంపై ఓ బాలుడి ఫీట్లు గుండెలు అదిరిపోయేలా చేస్తున్నాయి. ఇంతకీ ఆ పిల్లాడు ఏం చేసాడు?
సాధారణంగా ప్రేమలేఖల్లో ప్రేమికులు వారి మనసులోని భావాలను పంచుకుంటారు. అయితే ఓ ఇంట్రెస్టింగ్ లవ్ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 18 సంవత్సరాల క్రితం తన భర్త రాసిన ప్రేమలేఖను భార్య బయట పెట్టడంతో ఈ ప్రేమలేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది.
టర్కీ భూకంపం అక్కడి ప్రజల్ని కోలుకోలేకుండా చేసింది. చెట్టుకి ఒకరు పుట్టకి ఒకరులా చెదిరిపోయారు. అయితే ఈ ఘటనలో ఓ పసిపాప తన తల్లికి దూరమైంది. 54 రోజుల నిరీక్షణ అనంతరం ఆ చిన్నారిని తల్లి వద్దకు చేర్చింది అక్కడి ప్రభుత్వం. వారిద్దరూ ఒక్కటైన వీడియో
చేతి నిండా బ్యాగ్లతో ఓ వ్యక్తి లాండ్రీ నుంచి కాలు బయట పెట్టాడు. అంతే వాషింగ్ మెషీన్ నుంచి భయంకరమైన పేలుడు సంభవించింది. సెకండ్లలో చావుని తప్పించుకున్న ఆ మృత్యుంజయుడి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈమధ్య కాలంలో సరికొత్త ఫుడ్ కాంబినేషన్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి. కొన్ని భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాత కాంబినేషన్ ఒకటి కొత్తగా వైరల్ అయ్యింది. గుజరాత్, మహారాష్ట్రలలో బాగా ప్రసిద్ధి చెందిన పూరీ, మ్యాంగో జ్యూస్ కాంబినేషన్ను ట్విట్టర్ యూజర్
గత మూడురోజులుగా SBI సర్వర్ పనిచేయకపోవడంతో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమ ఆన్ లైన్ పేమెంట్స్ నిలిచిపోవడంతో విసుగు చెందారు. సంస్థ ఉద్యోగులు ఏం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జోక్స్, మీమ్స్ పోస్ట్ చేసారు.
రాజకీయ నేతలకు ఒక్క క్షణం తీరిక దొరికితే ఏం చేస్తారు? అనే కుతూహలం అందరిలోనూ ఉంటుంది. నాగాలాండ్ బీజేపీ మంత్రి టెమ్జెన్ ఇమ్నా ఒక్క క్షణం టైం దొరికితే ఏం చేస్తారంటే? తనకి ఇష్టమైన ఫుడ్ దొరికితే చుట్టుపక్కల ఎవరున్నా పట్టించుకోరు.
ఓ రైతుకి ప్రధాని మోడీ అంటే విపరీతమైన అభిమానం. నిలిచి ఉన్న ఓ బస్సుపై మోడీ ఫోటో చూసి దగ్గరకు వెళ్లాడు. ఆయనపై ఉన్న అభిమానాన్ని ఫోటోకి చెప్పుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేయడంతో వైరల్ గా మారింది.
భట్ దాహోద్ బీజేపీ ఎంపీ జస్వంత్సిన్హ్ భభోర్కి దోషిగా నిర్ధారణ అయిన రేపిస్ట్ శైలేష్ చిమన్లాల్ (shailesh chimanlal) సోదరుడు. లింఖేడా ఎమ్మెల్యే శైలేష్ భాభోర్తో కలిసి నీటి సరఫరా పథకం ప్రారంభోత్సవానికి హాజరయ్యాడు. దీనిపై ఎంపీ మొయిత్రా పాలక బీజేపీ ప్�