Twitter

    ట్విట్టర్ సీఈఓకు పార్లమెంటరీ కమిటీ షాక్!!

    February 11, 2019 / 02:17 PM IST

    ప్రజలకు దగ్గరగా ఉంటూ సమాచారాన్ని ఎవరి నుంచి ఎక్కడికైనా పంపే మాద్యమం ట్విట్టర్. దానికే పార్లమెంటరీ ప్యానెల్ షాక్ ఇచ్చింది. ట్విట్టర్ సీఈఓ పార్లమెంటరీ ప్యానెల్ ముందు 15 రోజుల్లోగా హాజరుకావాలని అల్టిమేటం జారీ చేసింది. సోషల్‌ మీడియాలో పౌరహక్క�

    ట్విట్టర్ ఖాతా తెరిచిన ప్రియాంక : సునామీలా ఫాలోవర్స్

    February 11, 2019 / 08:17 AM IST

    ఢిల్లీ : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్‌ పార్టీ ఉత్తరప్రదేశ్‌ ఈస్ట్‌ ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గాంధీ ఆదివారం రాత్రి సోషల్ మీడియా లో తన అధికారిక ట్విట్టర్ ఖాతా తెరిచారు.  ఖాతా తెరిచిన  కొద్ది నిమిషాల్లోనే 22 వేల మంది  ఫా

    మిషన్ మొదలైంది : ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్లు తొలగింపు

    February 1, 2019 / 12:29 PM IST

    ప్రముఖ సోషల్ నెట్ వర్క్ దిగ్గజాలు ఫేస్ బుక్, ట్విట్టర్ వందలాది అకౌంట్లను తొలగించాయి. మాలిసియస్ (వైరస్ ఇన్ఫెక్టడ్) అకౌంట్లపై నిఘా పెట్టిన ఫేస్ బుక్, ట్విట్టర్.. ఆయా అకౌంట్ల పేజీలు, గ్రూపులను తొలగించాయి.

    పర్సనల్ ఫొటోస్ లీక్ : స్పందించిన హన్సిక

    January 24, 2019 / 07:47 AM IST

    హన్సిక ప్రైవేట్ ఫొటోలు లీకయ్యాయనే వార్త వైరల్ అవ్వటంతో హన్సిక రెస్పాండ్ అయ్యింది.  

    బీ కేర్‌ఫుల్ : ఫేస్‌బుక్ 10ఇయర్ ఛాలెంజ్ వెనుక అసలు కథ

    January 21, 2019 / 11:27 AM IST

    సోషల్ మీడియాలో రోజుకో కొత్త చాలెంజ్ వైరల్‌గా మారటం యూత్ దాన్ని ఫాలో కావడం ట్రెండ్‌గా మారింది. అయితే ఐస్ బకెట్, రైస్ బకెట్ చాలెంజ్, కికీ చాలెంజ్ వంటి వాటి తర్వాత లేటెస్ట్‌గా వచ్చింది టెన్ ఇయర్ చాలెంజ్. ప్రపంచమంతా ఇప్పుడీ చాలెంజ్ గురించే చర్చి�

    కుంభమేళా స్పెషల్ : ఎకో ఫ్రెండ్లీ బాబాలు

    January 18, 2019 / 08:59 AM IST

    ప్రధాన ఆకర్షణగా నాగ సాధువులు  ఇకో ఫ్రెండ్లీ బాబాలంటు కామెంట్స్  ఉత్తరప్రదేశ్‌ : ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న అర్థం కుంభమేళా అంగరంగ వైభోగంగా కొనసాగుతోంది.  ఈ కుంభమేళాకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ..ఆ

    నెటిజన్స్ ట్రోలింగ్ : లాగి ఒక్కటిస్తానన్న రకుల్ 

    January 17, 2019 / 06:21 AM IST

    రకుల్ ప్రీత్ సింగ్, నెటిజన్స్ మధ్య వార్..ట్విట్టర్ వేదికగా కామెంట్స్ వార్..రకుల్ పై నెటిజన్స్ ట్రోలింగ్..పొట్టి బట్టలేంటి..బట్టల్లేవా అంటు కామెంట్స్..లాగిపెట్టి ఒక్కటిస్తానన్న రకుల్

    ముగ్గురు మోడీలు ఒక్కటయ్యారు:లోకేష్ ట్వీట్లు 

    January 16, 2019 / 03:03 PM IST

    హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం వైసీపీ అధినేత జగన్ ను కలవటం పై ఒక్కోరో ఒక్కో రీతిలో స్పందిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈరోజు  ఇదే హాట్ టాపిక్ అయ్యింది. వీరి కలయికపై ఏపీ మంత్రులు తలో రీతిగా స్పందించగా సీ�

10TV Telugu News