ట్విట్టర్ కోసం రోజుకు 18 గంటలపాటు పని చేస్తున్నట్లు గతంలో మస్క్ వెల్లడించాడు. అయితే, మస్క్కు మరో నాలుగు కంపెనీలున్నాయి. ప్రధాన కంపెనీ టెస్లాతోపాటు, ద బోరింగ్ కంపెనీ, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్ అనే మరో నాలుగు కంపెనీలకు మస్క్ అధినేత.
ఎలాన్ మస్క్ తన ట్విటర్ ఖాతా పేరును ‘మిస్టర్ ట్వీట్’ అని మార్చుకున్నాడు. ఈ మేరకు మస్క్ ట్వీట్ చేస్తూ.. నా ట్విటర్ ఖాతాపేరును మిస్టర్ ట్వీట్ అని మార్చుకున్నానని, కానీ, తిరిగి దానిని మార్చేందుకు ట్వీటర్ అనుమతించడం లేదంటూ స్మైలీ ఎమోజీతో పోస్టు చ�
ఎలన్ మస్క్ చేతికి ట్విట్టర్ వెళ్లిన తర్వాత ప్రకటనకర్తలు ట్విట్టర్పై వెచ్చించే నిధుల్ని తగ్గించుకుంటున్నారు. దీని ప్రకారం ట్విట్టర్ సంస్థకు యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయం గత డిసెంబర్లో 71 శాతం తగ్గిపోయింది. నవంబర్లో 55 శాతం ఆదాయం తగ్గింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు సుదీర్ఘకాలం ఆందోళన చేపట్టారు. అయితే ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరించే కంగనా, ఓ సందర్భంలో రైతులను ‘ఖలిస్తానీలు, దేశద్రోహులు’ అంటూ వ్యాఖ్యానిం�
దీంతో కొన్ని ప్లాట్ఫామ్ల నుంచి ఇప్పటికే దీనిని తొలగించారు. అయితే ఇప్పటికే ఈ వీడియోలను చాలా మంది డౌన్లోడ్ చేసుకోవడంతో.. ఎవరైనా ఈ వీడియోను షేర్ చేసినా, లేదంటే వీడియో లింకుల్ని షేర్ చేసినా, వాటిని బ్లాక్ చేయాలని సోషల్ మీడియా సంస్థల్ని ప్రభు�
మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్, అమెజాన్ బాటలో గూగుల్
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ట్విటర్లో మరికొందరు ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. 50 నుంచి 100 మంది ఉద్యోగులను తొలగించేందుకు ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్ నిర్ణయించినట్లు సమాచారం. ఈసారి ట్విటర్లోని ప్రొడక్ట్ విభాగంలో అత్�
Watch viral video: ఓ మహిళకు గుండు చేశాక భావోద్వేగానికి గురై తానూ స్వయంగా గుండు చేసుకున్నాడు ఓ క్షౌరకుడు? ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హాయిగా సాగిపోతున్న కొందరి జీవితంలోకి అనుకోని ఉపద్రవంవా వస్తుందని క్యాన్సర్. ఎంతటి వా
Viral Pic: రాజస్థాన్ లోని కోటా గురించి విద్యార్థులకు ప్రత్యేకంగా చెప్పే అవసరం ఉండదు. ఔఐటీ-జేఈఈ పరీక్షలు రాయాలనుకునే వారికి ఆ ప్రాంతం కేంద్రంగా మారింది. అక్కడికెళ్లి శిక్షణ తీసుకుంటారు. గత 15 ఏళ్లలో అక్కడ ఎన్నో కోచింగ్ ఇన్స్టిట్యూషన్లు వెలిశాయి. ఆ
ఈ వీడియోను రిజిజు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘కాంగ్రెస్ పార్టీకి ఇదేం ఇబ్బంది? మోదీని ఎగతాళి చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అనుకున్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ప్రధాని మోదీ మాటల్ని ప్రస్తావించి, బీజేపీ తన �