Home » Twitter
ట్రంప్ ఏది చేసినా వెరైటీగానే ఉంటుంది. ఆయన నోటిలో నుంచి ఏదైనా బయటకు వస్తే అది సంచలనమే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాగే ట్రంప్ నోరు జారడంతో చివరకు ఆపిల్ సీఈవోనే తన పేరు మార్చుకోవాల్సి వచ్చింది. టిమ్ కుక్..ప్రపంచానికి పెద్దగా పరిచయం అక్కర్�
జైపూర్: పూర్వకాలంలో వీరుల చరిత్రలను అమ్మమ్మలు.. నాయనమ్మలు పిల్లలకు కథలు.. కథలుగా చెప్పేవారు..ఇప్పుడా పరిస్థితి లేదు. అంతా బిజీ బిజీ లైఫ్. ఏది తెలుసుకోవాలన్నా.. చదువుకోవాలన్నా.. పాఠ్యపుస్తకాలే ఈనాటి పిల్లల లోకం.. అందుకే వీరుల త్యాగాలను పాఠ్యాంశ
తెలంగాణ ప్రభుత్వంపై ట్విట్టర్ లో నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ : పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలని పాకిస్థాన్ నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. భారత పైలెట్ కమాండర్ అభినందన్ విడుదలకు ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకోవటం చాలా గొప్ప విషయమనీ..భారత్ తో శాంతిని కోరుకుంటు అభినందన్ కు
హైదరాబాద్ : ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియామీర్జా భర్త..పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ పై హైదరాబాదీలు ఫైర్ అయ్యారు. పుల్వామా దాడి అనంతరం భారత్- పాక్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో షోయాబ్ ‘హమారా పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ షో�
ఢిల్లీ: పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన సర్జికల్ ఎటాక్ను ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్వాగతించారు. పాక్పై దాడులను ఆయన సమర్థించారు. ప్రధాని మోడీ నిర్ణయం సరైనదే అన్నారు. పుల్వామా దాడి తర్వాత 2, 3 రోజుల్లోనే భారత్ ప్రతీక�
జమ్ము కశ్మీర్ : భారత వైమానిక దళం సర్జికల్ స్ట్రైక్ తో పాక్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. పుల్వామా దాడి తరువాత పాకిస్థాన్ పైనా..పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న భారతీయులు ఇప్పుడు సంబరాలు జరుపుకుంటున్నారు. భారత్ వాయుసేనకు �
జమ్ము కశ్మీర్ : పుల్వామా ఉగ్రదాడికి భారత్ సర్జికల్ దాడితో దెబ్బకు దెబ్బ తీసిందని పలువురు నేతలు హర్షం వ్యక్తంచేశారు. పాకిస్థాన్ చేసిన దాడికి దాడికి భారత్ బదులు తీర్చుకుంది. పాక్ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడితో దెబ్బకు దెబ్బ తీస్తూ..300ల మంది ము�
పాకిస్థాన్ : పుల్వామా దాడికి పాకిస్థాన్ పై భారత్ సర్జికల్ ఎటాక్ తో ప్రతీకార దాడికి పాల్పడింది. ఈ దాడిలో పాకిస్థాన్ కు చెందిన 300ల మంది ఉగ్రవాదులు చనిపోయినట్లుగా సమాచారం. దీనిపై పాక్ సైన్యాధికారి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ స్పందించారు. Also Read : మిరా
ఎవరైనా సహాయం చేయాలని సామాజిక మాధ్యమాల ద్వారా కోరితే వెంటనే స్పందించే ఉదారగుణం కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్కు ఉంది. అదే ఆమెకు ఎక్కువ ఫాలోవర్స్లను కల్పించింది. సామాజిక మాధ్యమాల్లో ప్రధాన పాత్ర పోషించే ట్విట్టర్ను సుష్మా చురుకుగా వాడుత