Home » Twitter
ఇండియాలో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఎంతో పాపులర్ వెబ్ సైట్. ఆన్ లైన్ ప్రొడక్టుల సేల్స్ తో యూజర్లకు ఎంతో చేరువైన అమెజాన్ పై ట్విట్టర్ లో విమర్శలు వెల్లువెత్తున్నాయి.
సోషల్ మీడియా మైక్రో బ్లాగింగ్ ట్విట్టర్.. టెర్రర్ రిలేటెడ్ అకౌంట్లను ఏరివేస్తోంది. ఆరు నెలల్లో లక్షకు పైగా అనుమానిత అకౌంట్లను సస్పెండ్ చేసింది.
అమరావతి: వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ట్వీట్ లతో దాడి చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు మెంటల్ బ్యాలన్స్ కోల్పోయాడని, అన్ని వివి ప్యాట్ స్లిప్పులను లెక్కించడం సాధ్యం కాదని కిందటి సారే సుప్రీం తేల్చి చెప్పిందని �
సోషల్ మీడియా యూజర్లు జర జాగ్రత్త. ఆన్ లైన్ లో పేరుకుపోయిన సోషల్ మీడియా ఫేక్ అకౌంట్లపై వార్ మొదలైంది.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలపై విమర్శలు చేశారు. చంద్రబాబు తన వాళ్ల దగ్గర ఈ మధ్య ఓ విషయంలో పొరపాటు చేశానని తెగ
ఏపీ సీఎం చంద్రబాబు పై వైసీపీ నేత విజయసాయి రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన దుర్మార్గపు ఆరోపణలు అన్నీ ఇన్నీ కావన్నారు.
ఇంటర్ మీడియట్ పరీక్షా ఫలితాల వ్యవహారంలో జరిగిన పరిణామాలు దురదృష్టకరమని TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల బాధను ఒక తండ్రిగా అర్థం చేసుకోగలనని, వీటిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధా�
సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వేగంగా వ్యాపిస్తోంది. ఎన్నికల వేళ.. ఓటర్లను తప్పుదోవ పట్టించేలా మిస్ లీడింగ్ కంటెంట్ ఎక్కువగా స్పెడ్ అవుతోంది. ఏది నిజమో? ఏది ఫేక్ కంటెంటో తెలియని పరిస్థితి.
సామాజికాంశాలపై అవగాహన కల్పించేలా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఈసారి ఓటు హక్క అవగామనకోసం ఓ శిల్పాన్ని నిర్మించారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించేలా ప్రముఖ సైకత శిల్పంతో సుదర్శన్ పట్నాయక్ నిర్మించిన సైకత శిల్పం పలువురిని ఆకట్టుకుంట
జనసేన పార్టీ నాయకుడు లక్ష్మీనారాయణపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. ఇద్దరి మధ్యా గత కొన్ని రోజుల నుంచి ట్వీట్ట దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో విజయసాయి రెడ్డి మరోసారి లక్ష్మీనారాయణ విరుచుకుపడ్డారు. �