Home » Twitter
బాలీవుడ్ మెగాస్టార్ హోస్టుగా వ్యవహరించే కౌన్ బనేగా కరోడ్ పతి 11 సీజన్ (KBC)పై ట్విట్టర్ మరోసారి ఫైర్ అయింది. కేబీసీ షోలోని ఒక ఎపొసిడ్లో అడిగిన ఓ ప్రశ్నపై ట్విట్టర్ తీవ్రంగా వ్యతిరేకించింది. కేబీసీ బైకాట్ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నార�
సోషల్ మీడియా అకౌంట్ కి అఫీషియల్ టిక్ మార్క్ అనేది ట్విట్టర్ ఎప్పటి నుంచో ఇస్తుంది. సోషల్ మీడియాలో ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లకు ఉన్నంత క్రేజ్ మరో నెట్ వర్క్కు లేదు. ముఖ్యంగా సెలబ్రిటీలైతే ట్విట్టర్ను విపరీతంగా ఉపయోగిస్తారు. �
ప్రముఖ దర్శకుడు క్రాంతికుమార్ దర్శకత్వంలో 1984లో వచ్చిన స్వాతి సినిమాను గుర్తుకు తెచ్చేలా ఓ కూతురు తన తల్లికి వరుడు కోసం వెతుకుతోంది. దీని కోసం ఓ ప్రకటన కూడా ఇచ్చింది. ఈ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.కూతురు తల్లికోసం పడే తప�
సోషల్ మీడియా ప్లాట్ ఫాంపై ఫేక్ న్యూస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఎన్నికలు వచ్చాయంటే చాలు.. ఆన్ లైన్ లో తప్పుడు సమాచారం భారీగా స్ప్రెడ్ అవుతుంది. ఫేక్ న్యూస్ ను కంట్రోల్ చేసేందుకు ఇదివరకే సోషల్ మీడియా కంపెనీలు రంగంలోకి దిగాయి. తమ ప్లాట
తమిళనాడులోని తిరుచ్చి జిల్లా,మనప్పారైలో 4 రోజుల క్రితం ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయిన సుజిత్ క్షేమంగా బయటకు రావాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రార్ధించారు. సుజిత్ ను బయటకు తీసుకు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను సీఎం �
టీటీడీకి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ) డైరెక్టర్ గా సినీ పరిశ్రమకు చెందిన శ్రీనివాసరెడ్డిని జగన్ ప్రభుత్వం నియమించినట్టు వార్తలు వచ్చిన
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు చేసే ఆందోళనలను ప్రభుత్వాలు సానుభూతితో అర్థం చేసుకుని
ప్రపంచవ్యాప్తంగా ఇవాళ(అక్టోబర్-2,2019)కొన్ని గంటల పాటు ట్విట్టర్ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా ట్విట్టర్ కొన్ని గంటల పాటు పనిచేయలేదు. ట్విట్టర్లోని ట్వీట్డెక్, ట్వీట్ పోస్టింగ్, నోటిఫికేషన్లు, డైరెక్ట్ మెస�
కళ్లని మాయ చేసే ఫొటోలు చాలా చూసి ఉంటాం. కానీ, ఈ ఫొటో ప్రత్యేకంగా నిలిచింది. అందుకే సోషల్ మీడియాలో వైరల్గా మారి అందులో ఉన్న ఛాలెంజ్ను గుర్తు పట్టకుండా చేస్తుంది. ఛాలెంజ్ చేధించలేని వాళ్లు ఇది వట్టి ట్రాష్ అని జోక్లు వేయొద్దని అంటున్నారు. అస
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆళ్లగడ్డ దగ్గర యురేనియం డ్రిల్లింగ్ పనులు జరుగుతున్న ఫోటోను ట్విట్టర్ లో పోస్టు చేసిన పవన్.. దీనికి జగన్ ప్రభుత్వం