Home » Twitter
ఆంధ్రప్రదేశ్ లో ఉల్లి పాయల కోసం జనం రైతు బజార్లలో బారులు తీరుతున్నారు. కృష్ణాజిల్లా గుడివాడ రైతు బజారులో ఒక వృధ్ధుడు ఉల్లిపాయలకోసంక్యూలైన్ లో నిలబడి గుండెపోటు తో మరణించిన సంఘటన కూడా జరిగింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉల్లి రేట్ల�
కేరళలోని తిరువనంతపురం వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్ పరాజయాన్ని మూటగట్టుకుంది. పేలవ ఫీల్డింగ్ తో పాటు పంత్ వికెట్ కీపింగ్ లోపాలు కోహ్లీసేనకు విజయాన్ని దూరం చేశాయి. రెండో టీ20కు ముందు బీసీసీఐ అధికారిక ట్విట్టర్ ఖాతాలో సంజూ శాంసన్ వీడియోను �
దిశా నిందితుల ఎన్ కౌంటర్పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. సీపీ సజ్జనార్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సాహో..శభాష్ సజ్జనార్ అంటూ ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్లు వెల్లువెత్తుతున్నాయి. ట్విట్టర్లో టాప్ – 5లో తెలంగాణ పోలీసు ట్రె�
ఎప్పటికప్పుడూ కొత్త పాలసీలతో యూజర్లను బెదరగొట్టే మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్ మనసు మార్చుకుంది. వినియోగంలో లేని ట్విట్టర్ అకౌంట్ల తొలగింపు నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసింది. ఏ ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేయాలో తెలియకపోవడమే ప
ఫేస్బుక్, ఇనిస్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా గురువారం సాయంత్రం ఒక్కసారిగా ఆగిపోవడంతో ట్విట్టర్ వేదికగా నిరసనలు వెల్లువెత్తాయి. ఫేస్ బుక్ లాగిన్ చేయబోతే ‘సారీ, ఏదో పొరబాటు జరిగింది. త్వరగా దానిని సాల్వ్ చేసేందుకు ప్రయత్�
అడవుల్లో ఉండే జంతువులు ఒకదానిపై ఒకటి పోరాడుతునే ఉంటాయి. ఆధిపత్యం కోసం కొన్ని పోరాటాలు జరిగితే…బ్రతకటం కోసం కొన్ని పోరాటాలు జరుగుతుంటాయి. కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని భయంకరంగా ఉంటాయి. ఇటువంటివి కొన్ని వీడియోలు ఫారెస్ట్ అధికారులు తమ ట్వి
ఎలాంటి షరతులు లేకుండా ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ కు జనసేనాని పవన్ విజ్ఞప్తి చేశారు. ఎలాంటి షరతులు పెట్టకుండా కార్మికులను విధుల్లోకి
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మరోసారి నోరుజారి నెటిజన్ల చేతికి అడ్డంగా దొరికిపోయాడు. ఇటీవల తన అధికారిక ట్విట్టర్ ద్వారా 2011వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లోని ఓ ఘటన గురించి కామెంట్ చేశాడు. శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్ ఆడుతుండగా నేను 97పరుగుల వ్యక్త�
వివాదాస్పద అయోధ్య కేసులో చారిత్రక తీర్పు వెల్లడించింది సుప్రీం కోర్టు. ఆ భూమి రాముడిదే అని తీర్పు ఇవ్వగా.. తీర్పుపై ఎవ్వరూ కూడా వివాదాస్పద కామెంట్లు చేయకూడదంటూ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఎవ్వరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే వారిని వెం
ప్రముఖ సోషల్ మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్కు ఇండియన్ యూజర్లు గుడ్ బై చెబుతున్నారు. ట్విట్టర్ వినియోగంలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మరో కొత్త ప్లాట్ ఫాంకు మైగ్రేట్ అవుతున్నారు. రోజురోజుకీ ట్విట్టర్ నుంచి కొత్త ఓపెన్ సోర్స్ ప్ల�