Home » Twitter
అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్..భారతదేశంలో అడుగు పెట్టారు. ఈయనకు భారత ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ఇందుకు భారీ ఏర్పాట్లు చేసింది. ట్రంప్..ప్రపంచం గుర్తు పెట్టుకొనే విధంగా భారీ సన్నాహాలు జరిగాయి. అహ్మాదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి మోతెరా స్టేడియం �
ఏం బతుకులు మీవి అంటూ ప్రతిపక్ష పార్టీ టీడీపీపై ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. ఏపీకి మూడు రాజధానుల విషయంలో టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు 2020, ఫిబ్రవరి 23వ తేదీ ఆదివారం ట్విట్టర్ వేదికగా పలు ట్వీ�
అగ్ర రాజ్యాధినేత ట్రంప్ భారత్ పర్యటన సమయం దగ్గర పడుతోంది. మరి కొద్ది గంటల్లోనే ట్రంప్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇండియా గడ్డపై కాలు మోపనున్నారు. గతకొద్ది రోజులుగా ఇండియా రావటానికి ఉత్సాహంగా ఉన్నానని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుత�
భారత్ కు అమెరికా అధ్యక్షడు ట్రంప్ వస్తున్నారు.ఆయనకు నమస్తే చెప్పండి..అదే అచ్చెదిన..70 లక్షల మందికి ఉద్యోగం వచ్చినట్లే. ఇదే ప్రధాని మోడీ నిరుద్యోగులకు ఇచ్చే ఉద్యోగం అంటూ కాంగ్రెస్ పార్టీ ఓ సెటైరిక్ పోస్టర్ ను తయారు చేసి ట్విట్టర్ లో పోస్ట్
జగిత్యాల జిల్లా కలెక్టర్ గుగులోత్ రవి వివాదంలో చిక్కుకున్నారు. హీరోయిన్ రష్మిపై ఆయన చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. రష్మిక ఫోటోకు ‘చించావు పో’ అని తన ట్విట్టర్ ఖాతా
సంతూర్ మామ్స్.. ప్రస్తుతం ట్విట్టర్ లో ఓ రేంజ్లో ట్రెండ్డింగ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్. బ్యూటిఫుల్ మామ్స్ అంతా తమ పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను ట్విట్టర్ లో అప్ లోడ్ చేస్తున్నారు. నేను సంతూర్ మమ్మీనే అంటూ ఒకొక్కరు ఒక్కో క్యాప్షన్ పెడుతున్నార
ట్విట్టర్లో #BoycottFilmfare హ్యాష్ ట్యాగ్తో ట్రెండ్ అవుతున్న 65వ ఫిలింఫేర్ అవార్డుల వ్యవహారం..
పాకిస్తాన్ ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకొచ్చింది. క్యాబినెట్ ఆమోదంతో సోషల్ మీడియా కంపెనీలన్నీ చట్ట వ్యతిరేకపరమైన కంటెంట్ను తొలగించాలని డిమాండ్ చేశారు. రూల్స్ ప్రకారం.. కంపెనీలు అలాంటి అకౌంట్లను బ్లాక్ చేయాలని నిర్ణయించారు. మీడియా సెన్స�
ఢిల్లీలో వరుసగా రెండవసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో నేతలు పార్టీ భవిష్యత్తు గురించి యోచిస్తున్నారు. బిజెపి గెలవకపోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆప్ విజయం నిరాశ కలిగించలేదన్నారు.
విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్లో సంచలన పోస్టు పెట్టారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర్లుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.