Home » two boats
అసోంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న రెండు పడవలు బ్రహ్మాపుత్ర నదిలో బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో దాదాపు వంద మందిపైగా నీటిలో గల్లంతైనట్లు తెలుస్తోంది.
తూర్పుగోదావరి యు.కొత్తపల్లి మండలం మూలపేట శివారులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రామన్నపాలెం బ్రిడ్జి సమీపంలోని బోట్ల తయారీ కేంద్రంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రెండు బోట్లు మంటల్లో కాలిపోయాయి. రూ.55 లక్షలు మేర ఆస్తి నష్టం సంభవించినట్లుగా అ