Home » Two soldiers
Encounter : జమ్మూకశ్మీరులో మంగళవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. రాజౌరిలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. రాజౌరీ అడవుల్లో దాక్కున్న ఉగ్రవాదుల కోసం సైనికులు గాలింపు చేపట్టారు. గాలిస్తుండగా సైనికులపై ఉగ్రవాదులు కాల్పుల
ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు ఒకరిపై మరొకరు కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘటనలో ఒక జవాను మృతి చెందారు.
Terrorists firing Two soldiers kill : జమ్ముకాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్ లోని హెచ్ఎంటి ప్రాంతానికి సమీపంలో గురువారం (నవంబర్ 26, 2020) పెట్రోలింగ్ సైనిక బృందంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందారు. ఈ ఇద్దరు