Home » two weeks
మార్చ్ 25న ఆడియెన్స్ ముందుకొస్తున్న ట్రిపుల్ ఆర్ పై అంచనాలు పెరుగుతున్నాయి. ఇంక్రీస్ అవుతున్న ఎక్స్ పెక్టేషన్స్ కు తగ్గట్టే ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ హడావిడి రోజు రోజుకీ పెరిగిపోతోంది.
అమెరికాలో జూలై చివరి రెండు వారాల్లో 97,000 మందికి పైగా పిల్లలు కరోనావైరస్ బారిన పడ్డారని ఒక కొత్త నివేదిక పేర్కొంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ మరియు చిల్డ్రన్స్ హాస్పిటల్ అసోసియేషన్ ప్రచురించిన రిపోర్ట్ ప్రకారం …జూలై చివరి రెండు వా
భారతదేశం రోజుకు 50వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేసుల్లో వారంలో బ్రెజిల్ను దాటేసి, టాప్లో ఉన్న అమెరికాను రెండు వారాల్లో దాటే స్పీడులో ఉంది ఇండియా. గత వారంలో భారత్లో 3.1 లక్షల కేసులు నమోదవగా.. బ్రెజిల్లో 3.2 లక్షల కేసులు నమోదయ్యాయి. ఈ వేగంత�
కరోనా వైరస్ కుమ్మేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ భూతం..ఇప్పట్లో వదిలేలా లేదు. వేలాది కేసులు నమోదు అవుతుండడంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. ఇది ఏప్రిల్ 14వ తేదీ వరకు ముగియనుంది. కానీ ఏప్రిల్ 02వ తే�
మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ణానంతో తయారైన దేశీయ మొదటి సెమీ హైస్పీడ్ రైటు వందే భారత్ ఎక్స్ ప్రెస్(ట్రెయిన్-18) తొలి కమర్షియల్ రన్ ఇవాళ(ఫిబ్రవరి-17,2019) ప్రారంభమైంది. ప్రయాణికులతో కలిసియ ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి వారణాశి బయల్దేర�