Home » udaipur delhi
ఓ మొబైల్ ఫోన్ వల్ల విమానం ఎమర్జన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. విమానం బయలుదేరిన కొంతసేపటికే 140మంది ప్రయాణీకులున్న విమానం అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది.