Home » Uddanam
ఏపీ సీఎం జగన్ సెప్టెంబరు 6 శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి పలు అభివృధ్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాలోని పలాస, ఎచ్చెర్ల, శ్రీకాకుళం నియోజక వర్గాల్లో ఆయన పర్యటన కొనసాగుతుంది. సెప్టెంబరు 6న ఉదయం 9:30 గంటలకు గన్నవర�
అమరావతి : ఉద్ధానం కిడ్నీ భాధితుల సమస్య పరిష్కారానికి ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కిడ్నీ బాధితుల కోసం శ్రీకాకుళం జిల్లా పలాసలో 200 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆస్పత్రికి అనుసంధానం