Home » Uddhav Sena
సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్కు పద్మవిభూషణ్ అవార్డు రావడం పట్ల శివసేన కొంత ఆశ్చర్యాన్ని, కొంత విముఖతను వ్యక్తం చేసింది. సమాజ్వాదీ నాయకుడు గౌరవనీయమైన రాజకీయ నాయకుడని, అయితే అయోధ్య నిరసనల సందర్భంగా కరసేవకులపై కాల్పు�
2017లో బీఎంసీకి జరిగిన ఎన్నికల్లో శివసేన అత్యధికంగా 84 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 82 స్థానాలు గెలుచుకుంది. ఆ సమయంలో ఇరు పార్టీలు పొత్తులో ఉన్నాయి. అయితే 2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇరు పార్టీలు విడిపోయాయి. దీంతో ఎన్సీపీ, కాంగ�
శివసేన రెండుగా చీలిన అనంతరం ఇరు వర్గాలు ఎదుర్కొంటున్న తొలి పరీక్ష ఇదే. ఇందుకు మరో బలమైన కారణం కూడా ఉంది. ముంబైలో శివసేను బాగా పట్టుంది. ముంబై కేంద్రంగానే శివసేన అన్ని కార్యకలాపాలు చేస్తుంది. కావున.. ముంబైలోని ఒక నియోజకవర్గానికి జరుగుతున్న ఈ ఎ