Home » Ujjaini bonalu
స్వర్ణలత రంగం భవిష్యవాణి
భవిష్యవాణి వినడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులు చేసిన పూజలతో తాను సంతోషంగా ఉన్నానని తెలిపారు. సంతోషంగా, ఆనందంగా పూజలు అందుకున్నానని పేర్కొన్నారు.
సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్దకు భక్తులు బారులు తీరుతున్నారు. బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించేందుకు పెద్ధ ఎత్తున తరలివస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలన్నీజనంతో కిక్కిరిసిపోతున్నాయి. ఇదిలాఉంటే ఆలయం వద్ద
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సంబురాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి దర్శించుకొని బోనం స�