Home » UK govt
భారత్లో కరోనా కంట్రోల్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన కొవాగ్జిన్ను బ్రిటన్ అత్యవసర వినియోగం కోసం ఆమోదించింది.
రూ.13,500 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) స్కాంలో కీలక సూత్రధారి అయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని భారత్ కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇంగ్లాండ్లోని ఉల్కన్లో సిద్దార్థ్ ముర్కుంబీ(23) మార్కెటింగ్ కోర్సు చేస్తున్నాడు. మార్చి 15నుంచి అతని ఆచూకీ తెలియడం లేదని పేరెంట్స్ కంప్లైంట్ చేశారు. ఇటీవల నది ఒడ్డున అతని మృతదేహం కనిపించడంతో పేరెంట్స్ కు సమాచారం ఇచ్చారు. పూణెలో ఇరుక్కున్న �