-
Home » UNICEF
UNICEF
UNICEF Photo Awards :యూనిసెఫ్ ఫొటో ఆఫ్ ది ఇయర్ అవార్డుల్లో భారత్ సత్తా.. వాటి స్పెషాలిటీ ఇదే!
యూనిసెఫ్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డులు విడుదుల చేసింది. వీటిల్లో ఫస్ట్, సెకండ్ భారత్ కే రావటం విశేషం. మరి ఆ ఫోటోల ప్రత్యేకత ఏంటీ..ఆ ఫోటోలు ఎవరి తీసారో తెలుసా.
UNICEF : అఫ్ఘాన్లో పరిస్థితి దారుణం.. ప్రమాదంలో 10 లక్షల మంది చిన్నారులు
తాజాగా అఫ్ఘాన్లో యూనిసెఫ్ బృందం పర్యటించింది. అక్కడ పరిస్థితిని చూసి బృందం సభ్యులు చలించిపోయారు. సరైన ఆహారం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తించారు.
North Korea Kim Jong Un : మా స్టైల్లోనే మేము కోవిడ్ తో పోరాడతాం.. వ్యాక్సిన్ అక్కర్లేదు
కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తామని ముందుకు వచ్చిన కొవాక్స్ కూటమికి నో చెప్పారు ఉత్తర కొరియా నియంత కిమ్... తమ సొంత స్టైల్లోనే కోవిడ్ ను ఎదుర్కోంటామని ఆయన చెప్పుకొచ్చారు
బాల్య వివాహాలల్లో టాప్-4లో భారత్..ఫస్ట్ ప్లేస్ లో బంగ్లాదేశ్ : UNICEF
India in fourth place in child marriages : ఈ కంప్యూటర్ యుగంలో కూడా బాల్యవివాహాలు జరుగుతుండటం విచారించదగిన విషయం. బాల్యవివాహాలకు అడ్డకు కట్ట వేయటానికి చట్టాలు ఉన్నా అవి యదేచ్ఛగా జరుగుతునే ఉన్నాయి. ముఖ్యంగా అభివృద్దిలో దూసుకుపోతోందని పాలకు చెప్పే భారతదేశంతో బాల్య �
WHO జాబితాలో అత్యవసర వినియోగానికి ఫైజర్ కరోనా వ్యాక్సిన్..
WHO lists Pfizer COVID-19 vaccine for emergency use : ప్రపంచాన్ని పట్టిపీడుస్తోన్న కరోనా మహమ్మారిని నిర్మూలించే వ్యాక్సిన్లు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వ్యాక్సిన్లు ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది. ముందుగా అత్యవసర వినియోగాన�
ప్రతి 100 సెకన్లకు 20ఏళ్ల లోపు ఒకరు HIV బారిన పడ్డారు : UNICEF
2019లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి 100 సెకన్లకు ఒక పిల్లవాడు లేదా యువకుడు హెచ్ఐవీ బారిన పడ్డారని UNICEF ఒక కొత్త నివేదికలో వెల్లడించింది. సుమారు 20 ఏళ్ల లోపు ఉన్నవారే హెచ్ఐవీ సోకినవారిలో ఉన్నారని పేర్కొంది. దాదాపు 320,000 మంది పిల్లలు యువన దశలో ఉన్నవారు హెచ్�
ఆ వయస్సున్న పిల్లలకు మాస్క్ కంపల్సరీ – WHO, UNICEF
చిన్న పిల్లలు కూడా తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టం చేసింది. కరోనా వైరస్ నుంచి రక్షించుకోవడానికి బయటకు వెళ్లేటప్పుడు 12 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు ఎలాగైతే మాస్క్ లు ధరిస్తారో 6 నుంచి 11 సంవత్సరాల మధ
కరోనా కన్నా ఆకలి చంపేస్తోంది, లాక్డౌన్ దెబ్బకు ఏడాదిలో లక్షా 28వేలకు మించి చిన్నారులు ఆకలితో చనిపోపోవచ్చు
ప్రపంచవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ కారణంగా ఆకలి చావులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు ఆకలితో చనిపోతున్నారు. రానున్న రోజుల్లో ఆకలితో మరణించే వారి సంఖ్య మరింత పెరగనుందని, లక్షా 28వేల మంది చిన్నారులను ఆకలి బలి తీసుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్�
Fact Check: మాస్క్ వేసుకుంటే కరోనా రాదా? వేడి ప్రదేశాల్లో వైరస్ బతకదా?
కరోనా వైరస్.. చైనాలోని వుహాన్ లో వెలుగు చూసిన ఈ మహమ్మారి ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. రెండు నెలల్లో చైనాని సర్వ నాశనం చేసిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచంపై
చైనాను దాటేంశాం: న్యూ ఇయర్ రోజున ఇండియాలోనే పిల్లలు ఎక్కువగా పుట్టారు
కొత్త సంవత్సరమంటే ప్రతి ఒక్కరిలోనూ కొత్త ఉత్సాహం వస్తుంది. మారుతున్న కాలంలో నూతన సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు అర్థరాత్రి వరకు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడం అంటే అదో అరుదైన సంధర్భం.. కొత్త సంవత్సరం�