Home » Union Defence Minister Rajnath Singh
గత మార్చిలో బ్రహ్మోస్ క్షిపణి మిస్ఫైర్ జరిగి పాకిస్తాన్ భూభాగంలో పడిన ఘటనపై భారత ప్రభుత్వం స్పందించింది. ఘటన జరిగిన ఆరు నెలల తర్వాత.. దీనికి ముగ్గురు అధికారుల్ని బాధ్యుల్ని చేస్తూ వారిని విధుల్లోంచి తొలగించింది.
ప్రస్తుతం ఒక సినిమా గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమా పేరు పుష్ప. ఉత్తరాఖండ్లో కూడా ఒక పుష్కర్ ఉన్నారన్నారు రాజ్నాథ్. ఆయన చాలా సింపుల్గా, సౌమ్యంగా ఉంటారు...
రాఫెల్ వచ్చేసింది. భారత్ వాయుసేనలోకి తొలి 5 రాఫెల్ యుద్ధ విమానాలు చేరాయి. హర్యానాలోని అంబాల ఎయిర్ బేస్ నుంచి ఎయిర్ ఫోర్స్ లోకి చేరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ ముఖ్య అతిథిగా పాల్గొన్న