Home » Union Education Ministry
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 75 క్రీడలకు స్కూళ్లలో చోటు కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో ఆడే గిల్లీ దండా, ఖోఖో వంటి వాటికి చోటు దక్కింది. మొత్తం 75 ఆటలు ఇకపై స్కూళ్లలో తప్పనిసరిగా ఆడా�