Home » Union Health Ministry data
దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఆది, సోమ వారాల్లో 3వేల మార్క్ దాటిన కొవిడ్ కేసులు.. మంగళవారం తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో..
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ దెబ్బకు ఇండియా వణికిపోతోంది. గతంలో కంటే రెట్టింపు వేగంతో విజృంభిస్తోంది. గత ఆరు రోజులుగా దేశంలో రోజుకు 2లక్షలకు పైన కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి.