Home » Union Minister Gajendra Singh Shekhawat
ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం అయ్యే అవకాశం ఉందన్నారు కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు. మార్చి 2024కల్లా పోలవరం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకు