Home » Union Minister Pankaj Chowdhury
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 8వ కేంద్ర వేతన సంఘాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభకు తెలిపారు.
గత ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి ఏ విదేశీ సంస్థ రుణాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తమ్మీద రుణభారం రూ. 2,37,747 కోట్లు ఉందని కేంద్రమంత్రి పంకజ్ చౌదురి సమాధానం చెప్పారు.