Home » Union minister Smriti Irani
గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి రాష్ట్రంలోని టోంక్ కు ఆమె వచ్చారు. అక్కడ నిర్వహించిన సభలో ఆమె ప్రసంగిస్తూ అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మంచి నటిగా పేరు తెచ్చుకున్న స్మృతి ఇరానీ కేంద్రమంత్రి స్థాయికి చేరుకున్నారు. ఈ ప్రస్థానంలో ఆమె ఎన్నో ఒడిదుడులకు ఎదుర్కొన్నారు. అన్నింటిని తట్టుకుని నిలదొక్కుకుని కేంద్రమంత్రి అయ్యారు. ఇలా ఆమె జీవితంలో జరిగిన పలు సమస్యలను..వ్యక్తిత జీవితం
సుశాంత్ సింగ్ రాజపుత్ (Sushant Singh Rajput) సూసైడ్ గురించి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ చేపట్టిన దేశ వ్యాప్త నిరసనలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరాని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గాంధీ కుటుంబం అవినీతి బయటపడినందుకు బహిరంగంగానే దర్యాప్తు సంస్థ ఈడీపై ఒత్తిడి తేవయటానికి కాంగ్రెస్ నేతలు వీధుల్లోకి వచ్చారంటూ విమర్శించారు. ఈ �
యుక్రెయిన్ నుంచి వచ్చిన భారతీయులకు ఢిల్లీ ఎయిర్ పోర్టులో అరుదైన స్వాగతం పలికారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.
మణిపూర్ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ డ్యాన్స్ వేసారు.మణిపూర్ సంప్రదాయ నృత్యంతో చిందేశారు.
బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభ - Live Blog
టీవీ నటిగా తన కెరీర్ మొదలుపెట్టి కేంద్ర మంత్రి స్థాయికి చేరుకున్న స్మృతీ ఇరానీ బాగా బరువు తగ్గి కనిపించటంలో అభిమానులంతా స్మతి ఈజ్ బ్యాక్ అంటున్నారు.