-
Home » Union Ministers
Union Ministers
తెలంగాణలో దూకుడు పెంచిన బీజేపీ, కేంద్రమంత్రుల వరుస పర్యటనలు..
ఎన్నికల షెడ్యుల్ ప్రకటించిన క్రమంలో దూకుడు పెంచిన బీజేపీ తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టింది. దీంట్లో భాగంగానే బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈరోజు అమిత్ షా.. ఆ తరువాత వరుసగా కేంద్ర మంత్రుల పర్యటనలతో తెలంగాణ రాజకీయం హాట్ హాట్ గా మా
2024 election: బీజేపీలో భారీ మార్పులు.. సీఎంలు, కేంద్ర మంత్రులు, నేతలకు కీలక పదవులు
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానికి పంజాబ్ రాష్ట్ర ఇంచార్జీగా బాధ్యతలు అప్పగించారు. ఇక కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ కేరళ రాష్ట్ర ఇంచార్జీగా బాధ్యతలు అప్పగించారు. వినోద్ తాడ్వేకు బిహార్, ఓం మాథుర్కు ఛత్తీస్గఢ్, బిహార్ మాజీ మంత్రి �
International Yoga Day: దేశంలోని 75ప్రదేశాల్లో యోగా చేయనున్న 75మంది మంత్రులు
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశంలోని 75 చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 75 మంది మంత్రులు యోగాను ప్రదర్శించనున్నారు.
Russia-Ukraine War: యుక్రెయిన సరిహద్దు దేశాలకు వెళ్లండీ..ఆపరేషన్ గంగను పర్యవేక్షించండీ : ప్రధాని మోడీ ఆదేశం
యుక్రెయిన్ నుంచి భారత విద్యార్ధులకు తరలించే విషయంలో ఇబ్బందుల్ని అధిగమించి తీసుకురావాలని కేంద్రమంత్రులకు ప్రధాని మోడీ ఆదేశించారు. దీంతో మంత్రలు ఆపరేషన్ గంగలో పాల్గొననున్నారు.
Rajya Sabha Members : ఈ ఏడాది పూర్తికానున్న 77 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం
కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, పీయూష్ గోయల్ వంటి ప్రముఖుల పదవీ కాలం ముగియనుంది. ఖాళీ కానున్న స్థానాలు తిరిగి వైసీపీ, టీఆర్ఎస్ కే దక్కనున్నాయి.
CM Jagan : ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన.. నేడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ
మంత్రిత్వశాఖల వారీగా రాష్ట్రానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలపై కేంద్ర మంత్రులకు ఏపీ సీఎం జగన్ విజ్ఞాపన పత్రాలు అందజేయనున్నారు.
Union Ministers : విపక్షాలకు కేంద్రం కౌంటర్..బిల్లుల విషయంలో బెదిరించారు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ కన్నా రెండు రోజుల ముందే ముగియడానికి విపక్షాలే కారణమని కేంద్రప్రభుత్వం తెలిపింది.
Rahul Gandhi : మంత్రుల సంఖ్య పెరిగింది కానీ వ్యాక్సిన్ల సంఖ్య పెరగలేదు
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
PM Modi: బీజేపీ చీఫ్తో పాటు కేంద్ర మంత్రులతో మోదీ భేటీ..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. సోమవారం కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డాలను కలిశారు. గత వారం కేంద్ర మంత్రులతో వ్యక్తిగత మీటింగ్ ను వాయిదా వేసిన మోడీ.. పలు విషయాలపై చర్చించారు.
PM Modi : మోదీతో అమిత్ షా, నడ్డా భేటీ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.