Home » Union Telecom Minister
మొదటి రోజు రూ. 4.3 లక్షల కోట్ల విలువైన 72 GHz (గిగాహెర్ట్జ్) 5G ఎయిర్వేవ్ల కోసం స్పెక్ట్రమ్ వేలం నిర్వహించగా.. నాలుగు రౌండ్ల వేలంతో ముగిసింది. తొలిరోజు వేలం మొత్తం ₹ 1.45 లక్షల కోట్లు దాటింది. 700 MHz బ్యాండ్ ఫ్రీక్వెన్సీల కోసం బిడ్లు కూడా వచ్చాయని టెలికా�
రానున్న ఐదేళ్లలో భారత మొబైల్ తయారీ పరిశ్రమ రూ.25 లక్షల కోట్లకు చేరుకుంటుందని..80 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు