Home » UP Assembly Polls
ఉత్తరప్రదేశ్ 2022 అసెంబ్లీ ఎన్నికలు మూడో దశలో భాగంగా ఆదివారం 59నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. విభిన్న పార్టీల నుంచి పోరాడిన వందల కొద్దీ లీడర్ల భవితవ్యం పోలింగ్ బూత్ లలో...
యూపీలో మూడో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే వివాదంలో చిక్కుకున్నారు. ఓటు వేస్తూ ఫొటోలు దిగారు.
ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 11 జిల్లాల పరిధిలోని మొత్తం 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది.
శ్రీకృష్ణుడు పెద్ద రాజకీయనాయకుడని... మేమంతా ఆయన వద్ద రాజకీయాలు నేర్చుకున్నామని చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భఘేల్ అన్నారు.
కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో..మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తుండడం అధికార పార్టీకి గుబులు పుట్టిస్తోంది. దేశ రాజకీయాలను మలుపుతిప్పుతాయని