Home » UP BJP
ఎమ్మెల్సీ ఎన్నికల్లో 36 ఎగువ సభ స్థానాల్లో మెజారిటీని గెలుచుకోవడం ద్వారా రాష్ట్ర శాసన మండలిలో తమ సంఖ్యను పెంచుకునే విధంగా బీజేపీ ఉవ్విళ్లూరుతోంది.
ఆదిత్యనాథ్ ను గోరఖ్పూర్ నియోజకవర్గం నుంచే బరిలోకి దించడంలో బీజేపీ అధిష్టానం మాస్టర్ ప్లాన్ ఉంది. హిందువులు అధిక ప్రాబల్యం ఉన్న గోరఖ్పూర్ స్థానం 1967 నుంచి బీజేపీకి కీలకంగా ఉంది
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీకి గుడ్ బై చెప్పి సైకిల్ పార్టీ సమాజ్వాదీలో చేరిత తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారిపోయాయి.
బీజేపీకి, మంత్రి పదవికి రాజీనామా సమర్పించిన 24 గంటల్లోనే స్వామిప్రసాద్ మౌర్యపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అది కూడా ఏడేళ్ల నాటి ఒక కేసుకు సంబంధించింది
కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో..మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తుండడం అధికార పార్టీకి గుబులు పుట్టిస్తోంది. దేశ రాజకీయాలను మలుపుతిప్పుతాయని
సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షులు, తన బాబాయి ప్రగతి శీల సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షులు శివపాల్ యాదవ్ చేతులు కలిపారు...