Home » UP Election 2022
గత ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న వారికి ఈ సారి చోటు దక్కదని స్పష్టం చేస్తున్నారు. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకోనున్నారు. అయితే ఓడిపోయిన వారిలో...
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఆరవ దశకు చేరుకున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నియోజకవర్గం గోరఖ్పూర్తో సహా 10 జిల్లాల్లో 57 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఐదవ దశ ఈరోజు(27 ఫిబ్రవరి 2022) స్టార్ట్ అయ్యింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లోని 61 స్థానాలకు ఆదివారం పోలింగ్ జరుగుతుంది.
12 జిల్లాల పరిధిలోని 61 స్థానాలకు ఓటింగ్ జరుగనుంది. ఇందుకు అధికారుల అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 692 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుంచి...
తనకు మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని కోరారు. గత ఐదు సంవత్సరాల్లో తాను తప్పు చేసి ఉంటే... క్షమించాలంటూ వేదిక మీద గుంజీలు తీశారు. నన్ను క్షమించాలని.. చేతులు జోడించి...
యూపీలో నాలుగో విడత పోలింగ్ ముగిసింది... సాయంత్రం 5 గంటల వరకు 57.45 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నాలుగో దశకు చేరుకున్నాయి. ఈరోజు(23 ఫిబ్రవరి 2022) తొమ్మిది జిల్లాల్లోని 59 స్థానాల్లో ఓటింగ్ జరగుతోంది.
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు చాలా ప్రధానమైనవని, రాబోయో ఐదేళ్లకు ఈ ఎన్నికలు ఎంతో కీలకమని సోనియా గాంధీ తెలిపారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం ఎలాంటి హమీలు నెరవేర్చలేదని విమర్శించారు.
ఎన్నికల ప్రచారానికి ఈసీ సడలింపులు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ముగిసింది. ఎన్నికల సంఘం ప్రకారం, మొదటి దశలో 62.08 శాతం ఓటింగ్ నమోదైంది.