Home » UP Elections 2022
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హైదరాబాద్ గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మంగళహాట్ పోలీసు స్టేషన్ లో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
యూపీ ఎన్నికల్లో హిందువులంతా ఏకం కావాలని..బీజేపీకి ఓటు వేయకపోతే వారి ఇళ్లమీదకు బుల్ డోజర్లు పంపిస్తాం అని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ యూపీలోని అలీఘర్ లో శనివారం జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ఉద్యోగాలు, అభివృద్ధి కావాలంటే రాబోయే ఎన్నికల్లో తమ పార్టీకే ఓటేయాలని అన్నారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సమీపిస్తుంది. ఈ క్రమంలో రాజకీయం రసవత్తరం మారుతోంది.
ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించారు ఈసీ అధికారులు.