Home » up population law
దేశంలో జనాభా 'సురస' రాక్షసి నోటిలా పెరిగిపోతోందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. రామాయణంలో సీతను వెతుక్కుంటూ హనుమంతుడు వెళ్తుండగా సముద్రంలో సురస అనే రాక్షసి తన నోటిని తెరుస్తుంది. దాని నోట్లోకి వెళ్ళి మరీ హనుమంతుడు తప
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జనాభా నియంత్రణ ముసాయిదా బిల్లును విడుదల చేసింది. ఈ బిల్లు ప్రకారం ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఇద్దరికి మించి సంతానం ఉండకూడదు. కేవలం ఇద్దరు సంతానం ఉన్న వారికే ప్రభుత్వ ఫలాలు అందుతాయి.