Home » up voters
బీజేపీకి ఓట్లు వేయనివారి ఇళ్లపైకి బుల్ డోజర్లు పంపిస్తాం అని హైదరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై EC సీరియస్ అయ్యింది. షోకాజ్ నోటీసులు జారీ చేసింది.