Home » Uppal Stadium
శుక్రవారం (జవనరి 13) నుంచి ఉప్పల్ మ్యాచ్ టిక్కెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్లు హెచ్సీఏ తెలిపింది. పేటీఎమ్ యాప్లో టిక్కెట్లు విక్రయిస్తున్నట్లు వెల్లడించింది.
అజార్ తెలిపిన వివరాల ప్రకారం ఆన్లైన్లో టిక్కెట్లు విక్రయం జరుగుతుంది. పేటీఎం యాప్లో ఈ టిక్కెట్ల విక్రయం ఉంటుంది. ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో ఈ నెల 15–18 వరకు ఫిజికల్ టిక్కెట్లు తీసుకోవచ్చు.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. చివరి బంతివరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో రోహిత్ సేన అద్భుత విజయం సాధించింది.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ముగిసింది. ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మూడో మ్యాచ్ మరికొద్ది సేపట్లో హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. మ్యాచ్ వీక్షించేందుకు సొంత వాహనాలపై స్టేడియంకు వచ్చిన వారు తమ వాహనాలకు కేటాయించిన పార్క�
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో భాగంగా చివరిదైన మూడో టీ20 మ్యాచ్ ఈరోజు రాత్రి హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. అయితే అభిమానుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 ఫైట్.. ఫైనల్ కు చేరింది. సిరీస్ డిసైడర్ మ్యాచ్ కు అంతా రెడీ అయ్యారు. ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఇరు జట్లు తుది పోరులో తలపడనున్నాయి.
ఇండియా - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మూడో మ్యాచ్ రేపు ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.
ఉప్పల్ స్టేడియంలో కనీస ఏర్పాట్లు చేయని హెచ్సిఏ
ఉప్పల్ స్టేడియంలో ఆదివారం భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో చేసిన ఏర్పాట్లు, టికెట్ల అమ్మకాల్లో గందరగోళం వంటి అంశాలపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివరణ ఇచ్చింది. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అజారుద్ద�