Home » Uppal Stadium
ఆఫ్లైన్ టిక్కెట్ల కోసం అభిమానులు జింఖానా గ్రౌండ్కు రావొద్దని సూచించింది హెచ్సీఏ. గ్రౌండ్ వద్ద ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే టిక్కెట్లు అందజేస్తామని ప్రకటించింది. అయినప్పటికీ గ్రౌండ్ వద్ద అభిమానులు ఇంకా పడిగాపులు పడుతున్�
ఉప్పల్ మ్యాచ్ టిక్కెట్ల కోసం అభిమానులు భారీ స్థాయిలో రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో క్రికెట్ అభిమానులు, పోలీసులు కూడా గాయపడ్డారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు.
వచ్చే ఆదివారం హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఇండియా-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ టిక్కెట్ల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మూడు రోజులుగా జింఖానా గ్రౌండ్ వద్ద పడిగాపులు పడుతున్నారు.
అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి కరెంట్ కట్
ఉప్పల్ వేదికగా జరిగిన ఫస్ట్ టీ ట్వంటీలో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ చెలరేగడంతో… 208 పరుగుల లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించేసింది. 50 బంతులాడిన కోహ్లీ… ఆరు ఫోర్లు, ఆరు సిక్సులతో రెచ్చిపోయాడు. 94 పర�
వరల్డ్ కప్ కంప్లీట్ అయిన వెంటనే… వెస్టిండీస్లో పర్యటించింది టీమిండియా. మూడు ఫార్మాట్లలోనూ ఎదురు లేదని నిరూపించి.. కరేబియన్లకు చుక్కలు చూపించింది. ఇప్పుడు మూడు టీ20లు, మూడు వన్డేల కోసం ఇండియాకు వచ్చింది విండీస్. ఇందులో భాగంగా 2019, డిసెంబర్ 06వ �
క్రికెట్ జరుగుతుందంటే చాలు బెట్టింగ్ల జోరందుకుంటుంది. అది ఐపీఎల్ అయినా, ప్రపంచకప్ అయినా చివరికి వన్డే సిరీస్ అయినా బెట్టింగ్లు మాత్రం ఆగవు. బుకీలు బెట్టింగ్స్ను నిర్వహిస్తూ.. కోట్లాది రూపాయలు కొళ్లగొడుతుంటారు. ఏపీలో నిన్నమొన్నటి వ�
హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియంలో ప్రమాదం తప్పింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సౌత్ పెవిలియన్ బైలాక్లోని షెడ్డు,
హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఆదివారం(ఏప్రిల్-21,2019) కోల్ కతా నైట్ రైడర్స్,సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మద్యం మత్తులో ఆరుగురు యువతీ,యువకులు స్టేడియంలో వీరంగం సృష్టించారు.వీరిలో తెలుగు టీవీ యాక్టర్ ప్రశాం�
భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు.