Home » Uppal Stadium
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇప్పటికే హైదరాబాద్ చేరుకుంది. ఉప్పల్ వేదికగా పాక్ రెండు వార్మప్ మ్యాచులతో పాటు మరో రెండు ప్రపంచకప్ మ్యాచ్లను ఆడనుంది.
సెప్టెంబర్ 29న ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది. ఇప్పుడు ఈ మ్యాచ్ నిర్వహణపై గందరగోళం ఏర్పడింది.
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో దేశంలోని పది మైదానాల్లో మ్యాచ్లు జరగనున్నాయి.
ఐసీసీ వన్డే పురుషుల వరల్డ్ కప్ టోర్నీ ముగిసిన తరువాత టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. వీటిలో నవంబర్ 23న తొలి టీ20 మ్యాచ్ విశాఖ పట్టణం వేదికగా జరుగుతుంది.
సన్రైజర్స్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ మధ్యలో అభిమానుల కారణంగా మ్యాచ్కు కాసేపు అంతరాయం కలిగింది. ఆటగాళ్లపై కొందరు అభిమానులు నాణేలు లాంటివి విసిరివేసినట్లు తెలుస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా శనివారం ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ప్లే ఆఫ్స్ బరిలో నిలవాలంటే అటు లక్నో గానీ, ఇటు సన్రైజర్స్ గాని తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో ఉ�
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) ఆధ్వర్యంలో ఉప్పల్ మైదానంలో ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహిస్తున్నారు. అయితే.. మైదానంలో కొన్ని సమస్యలు ఉన్నాయని, ఇబ్బందులు పడుతూనే మ్యాచ్లను నిర్వహిస్తున్నట్లు హెచ్సీఏ బాధ్యతలు నిర్వహిస్తున్న ర�
ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ చేతిలో సన్రైజర్స్ హైదరాబాద్ 72 పరుగుల తేడాతో ఓడిపోయింది. అటు బ్యాటింగ్, ఇటు ఫీల్డింగ్ లోనూ హైదరాబాద్ రాణించలేకపోయింది.
ఐపీఎల్ 2023లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మొత్తం 14 మ్యాచ్లు ఆడతుంది. ఇందులో ఏడు మ్యాచ్లు ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి. మిగిలిన మ్యాచ్లు ఇతర రాష్ట్రాల్లోని స్టేడియంలలో జరుగుతాయి.
ఉప్పల్ స్టేడియం వేదికగా జరగుతున్న తొలి వన్డేలో యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 87 బంతుల్లోనే గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో శుభ్మన్ గిల్కు ఇది మూడో సెంచరీ. వరుసగా రెండో సెంచరీ.