ur

    నాగ్ పూర్ లో ఓటు వేసిన RSS చీఫ్ మోహన్ భగత్

    April 11, 2019 / 03:23 AM IST

    నాగ్ పూర్ : ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహ్ భగత్ నాగ్ పూర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..ఓటు వేయడం ప్రతీ ఓటరు బాధ్యత అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. తొలిదశ ఎన్నికల్లో భాగంగా ఇవాళ 18

10TV Telugu News