Home » US President Biden
ఐదు వేల సీసీ కెమెరాలతో ఢిల్లీ మొత్తాన్ని పర్యవేక్షిస్తున్న పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని భారత్ మహా మండపం కన్వెన్షన్ సెంటర్ లో జరుగనున్న ఈ కార్యక్రమ ఎజెండాలో కీలక విషయాలు ఉన్నాయి.
ప్రపంచ దేశాల అటెన్షన్ అంతా మోదీ, జో బైడెన్ భేటీ మీదే ఉంది. వైట్ హౌజ్ వేదికగా.. ఈ వీరు ఏయే అంశాలపై చర్చించబోతున్నారు? ఏయే ఒప్పందాలపై సంతకాలు చేయబోతున్నారు?
అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన విషయం విధితమే. ఈ ఘటనపై అమెరికా స్పందించింది. వైట్ హౌస్ మీడియా సెక్రటరీ కరీన్ జీన్ - పియర్ ఈ విషయంపై మాట్లాడారు.
యుక్రెయిన్ సరిహద్దు నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలాండ్ దేశంలోని ర్జెస్జో ప్రాంతంలో నాటో సైనికులతో పాటు యుక్రెయిన్ శరణార్థులను బైడెన్ కలుసుకున్నారు.
అమెరికా ఉపాధ్యక్షురాలు..కమలా హ్యారీస్ హత్యకు ఓ మహిళ కుట్ర పన్నారు. దీనిని ముందుగాన పసిగట్టిన పోలీసులు కుట్రను భగ్నం చేశారు.
అఫ్ఘాన్లో అమెరికా సైనికులను కోల్పోలేము -బైడెన్