Home » US
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. దేశాల సరిహద్దులే కాదు ఖండాలు కూడా దాటేస్తు ఇప్పటికే 57 దేశాలకు వ్యాపించింది.
పిజ్జా పిండిలో రేజర్ బ్లేడ్లు,నట్లు పెట్టిన వ్యక్తికి కోర్టు జైలు శిక్ష విధించింది.
చేయని తప్పుకు కుమిలిపోయిన ఓ మహిళ తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోవటానికి చేసిన పోరాటం ఆమెను కోట్లకు అధిపతిని చేసింది. దొంగ అని ముద్ర అని నింద వేసిన కంపెనీకు చుక్కలు చూపించింది.
అత్యాచారం కేసులో ఓ నిర్ధోషిని దోషిగా తేల్చి శిక్ష విధిచింది కోర్టు. 16 ఏళ్లు శిక్ష అనుభవించాక అతను దోషి కాదు నిర్ధోషి అని తేలింది. దీంతో రచయిత్రి క్షమాపణ చెప్పింది.
అమెరికాలో తుపాకి మరోమారు గర్జించింది. ఓ స్కూల్లో 15 ఏళ్ల అబ్బాయి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులు మరణించారు. ఎనిమిదిమంది గాయపడ్డారు.
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి చెందాడు. మృతుడిని నరేంద్రుని చిరు సాయిగా గుర్తించారు. సాయిది సూర్యాపేట. జాబ్ ముగించుకుని రూమ్ కి వెళ్తున్న సమయంలో సాయి ప్రయాణిస్తున్న
‘పంచ్ ప్రభాకర్ అరెస్ట్ కు రంగ సిద్ధమైంది. హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసు లో పంచ్ ప్రభాకర్ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది.
9 ఏళ్ల చిన్నారిపై 62 ఏళ్ల క్రితం జరిగినా అత్యాచారం కేసులో కోర్టు తీర్పు ఇప్పుడే ఇచ్చింది. దోషి ఎవరో 62 ఏళ్లకు తెలిసింది. ఎలాగంటే..
పెట్రోల్ ధరల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం..అమెరికా, జపాన్ వంటి సంపన్న దేశాల బాటలో భారత్ పయనించాలని నిర్ణయించింది. ఈ కీలక నిర్ణయంతో ఇంధన ధరలు అదుపులోకి వచ్చే అవకాశముంది.
పిల్లలు లేరని చిన్నారుల్ని దత్తత తీసుకుని వారికి తిండి పెట్టకుండా..నోరు చేతులు టేపులతో బంధించి కుక్కల బోనులో పడేసి చంపిన దంపతుల దారుణాలు పెను సంచలనం కలిగించాయి.